ఎమ్మెల్యే,ఎంపిని కల్సిన కాంగ్రెస్ నాయకులు

ఎమ్మెల్యే,ఎంపిని కల్సిన కాంగ్రెస్ నాయకులు

జఫర్గడ్, తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం హనుమకొండలో మర్యాదా పూర్వకంగా కలుసుకుని పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన. కడియంను కల్సిన వారిలో పార్టీ నేతలు ఇల్లందుల శ్రీనివాస్, జ్యోతి యాకయ్య, ఇల్లందుల మొగిలి, తాటికాయల అశోక్ ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .