*రాష్ట్ర SC కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రితం ను కలిసిన డిఎస్ మహేష్*
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా మదనాపురం లో ఆదివారం జరిగిన మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత నాయకులు డి ఎస్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మహేష్ తెలిపారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ప్ర
ఎస్సీ సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్, మాజీ అధ్యక్షులు కొంకి వెంకటేష్, జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కిరణ్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, గంధం ,రమేష్, తదితరులు పాల్గొన్నారు.తినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా మదనాపురం లో ఆదివారం జరిగిన మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత నాయకులు డి ఎస్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మహేష్ తెలిపారు.
వనపర్తి జిల్లా కాంగ్రెస్
ఎస్సీ సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్, మాజీ అధ్యక్షులు కొంకి వెంకటేష్, జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కిరణ్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది, గంధం ,రమేష్, తదితరులు పాల్గొన్నారు.


Comments