దేవరకద్ర ఎమ్మెల్యేను కలిసి వివాహానికి ఆహ్వానించిన హంసు వర్మ
Views: 2
On
దేవరకద్ర,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని హైకోర్టు ఏ.జి.పి డి.హంసు వర్మ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీ (ఆదివారం) కొత్తకోట పోలీస్ స్టేషన్ సమీపంలోని ఏటీఆర్ ఫంక్షన్ హాలులో జరిగే వివాహ మహోత్సవానికి హాజరుకావాలని ఆయన నివాసంలో కలిసి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
వివాహానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని హంసు వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధునాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments