దేవరకద్ర ఎమ్మెల్యేను కలిసి వివాహానికి ఆహ్వానించిన హంసు వర్మ

దేవరకద్ర ఎమ్మెల్యేను కలిసి వివాహానికి ఆహ్వానించిన హంసు వర్మ

దేవరకద్ర,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని హైకోర్టు ఏ.జి.పి డి.హంసు వర్మ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. ఈ నెల 30వ తేదీ (ఆదివారం) కొత్తకోట పోలీస్‌ స్టేషన్ సమీపంలోని ఏటీఆర్ ఫంక్షన్‌ హాలులో జరిగే వివాహ మహోత్సవానికి హాజరుకావాలని ఆయన నివాసంలో కలిసి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

వివాహానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని హంసు వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధునాపూర్ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!