స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగం 

పీచరలో స్థానికుల ఆందోళన

స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగం 

వేలేరు, 17 నవంబర్‌ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పేలా వేగంగా దూసుకెళ్తున్నాయి. రహదారిపై చిన్నపిల్లలు, వృద్ధులు తరచుగా సంచరిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో సురక్షిత ప్రయాణ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!