స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగం 

పీచరలో స్థానికుల ఆందోళన

స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో మితిమీరిన వేగం 

వేలేరు, 17 నవంబర్‌ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పేలా వేగంగా దూసుకెళ్తున్నాయి. రహదారిపై చిన్నపిల్లలు, వృద్ధులు తరచుగా సంచరిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో సురక్షిత ప్రయాణ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .