బాధిత కుటుంబానికి సురేష్ కుమార్ ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి సురేష్ కుమార్ ఆర్థిక సాయం

పెద్దమందడి,నవంబర్13( తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గజ్జ రాములు గారి అన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్ గురువారం  మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, దశదిన కర్మ నిర్వహణ ఖర్చుల నిమిత్తం సురేష్ కుమార్ వ్యక్తిగతంగా  2,000 రూపాయలను  ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన సురేష్ కుమార్  బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది. ఇలాంటి కష్టసమయాల్లో సహాయం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!