దుర్గమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

దుర్గమ్మ గుడి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వేలేరు,17నవంబర్‌(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం సోడషపల్లి గ్రామంలో దుర్గమ్మ గుడి వార్షికోత్సవాన్ని గ్రామ ప్రజలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయంలో టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, గ్రామ అభివృద్ధి కలగాలనే సంకల్పంతో అమ్మవారి దివ్యాశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండలం, గ్రామ స్థాయి పార్టీ ప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యువజన నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సహా అనేక మంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!