మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రినీ సందర్శించిన  రాధికా గుప్తా

యుఐడిఐ పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశాలు

మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రినీ సందర్శించిన  రాధికా గుప్తా

మల్కాజ్‌గిరి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్ల):

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా యుఐడిఐ  పనుల పురోగతిని పరామర్శించేందుకు మల్కాజ్‌గిరి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న యుఐడిఐ సంబంధిత కార్యక్రమాలు, రికార్డు నిర్వహణ వివరాలు, సేవల ప్రగతి గురించి అధికారులు ఆమెకు నివేదించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాధికా గుప్తా స్పష్టమైన పురోగతి నివేదికలను ప్రతిరోజూ సమర్పించాలని ఆదేశించారు.ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఏఓ డాక్టర్ సంగీత్ కుమార్, డీఆర్‌డీవో సాంబశివరావు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .