క్యాన్సర్ రోగికి ఎమ్మెల్యే మెఘా రెడ్డి ఆర్థిక సాయం

క్యాన్సర్ రోగికి ఎమ్మెల్యే మెఘా రెడ్డి ఆర్థిక సాయం

అడ్డాకుల,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబునగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన 29 ఏళ్ల ముష్టి సాయిబాబాకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారించబడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి ద్వారా తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి బాధితుడితో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడారు.

సాయిబాబా త్వరితగతిన మెరుగైన వైద్యం పొందేందుకు హైదరాబాదులోని ఎమ్ఐజీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన సహాయకంగా తన వంతుగా ₹10,000 ఆర్థిక సాయం అందించారు.

భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్న సాయిబాబా వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. సహృదయులు ముందుకు వచ్చి సహాయం అందించాలని ఆయన కోరుతున్నారు. సహాయం చేయదలచిన వారు ఫోన్/ఫోన్‌పే/గూగుల్ పే నంబర్: 7989087488 ద్వారా అందజేయవచ్చు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!