నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 

నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 

వనపర్తి,నవంబర్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణం, టీచర్స్ కాలనీలోని బిఆర్ఎస్ వృద్ధ నాయకుడు వెంకటసాగర్  నూతన గృహ ప్రవేశ వేడుకలో మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ముఖ్య అతిధిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ..ఇలాంటి ఆనంద సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలసి ఉత్సాహభరితంగా పాల్గొని శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉంటుంది. గ్రామస్తులు, పరిచయులు ఇలాగే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  గట్టూ యాదవ్, వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు కేమాణిక్యం, విష్ణు సాగర్, మురళి సాగర్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, ఆరిఫ్, ధర్మశాస్త్రి రామకృష్ణ, రాజేశ్వర్ రెడ్డి, బాలయ్య, విష్ణు, సత్యనారాయణ చారి, అంజి రమేష్ నాయక్, కేశవులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!