నూతన గృహ ప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Views: 7
On
వనపర్తి,నవంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం, టీచర్స్ కాలనీలోని బిఆర్ఎస్ వృద్ధ నాయకుడు వెంకటసాగర్ నూతన గృహ ప్రవేశ వేడుకలో మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ..ఇలాంటి ఆనంద సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కలసి ఉత్సాహభరితంగా పాల్గొని శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉంటుంది. గ్రామస్తులు, పరిచయులు ఇలాగే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టూ యాదవ్, వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షులు కేమాణిక్యం, విష్ణు సాగర్, మురళి సాగర్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, ఆరిఫ్, ధర్మశాస్త్రి రామకృష్ణ, రాజేశ్వర్ రెడ్డి, బాలయ్య, విష్ణు, సత్యనారాయణ చారి, అంజి రమేష్ నాయక్, కేశవులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Nov 2025 21:31:43
కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ


Comments