మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన 

తాటికాయల గ్రామంలో కేంద్ర బృందం పర్యటన

మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

“మరుగుదోడ్డే కానీ అది మా ఆత్మ గౌరవం నిలిపే నిలయం” అనే నినాదంతో, జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ మరియు 
రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, వరల్డ్ టాయిలెట్స్ డే ను (నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు )  నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ధర్మసాగర్ మండలంలోని  తాటికాయల గ్రామంలో ప్రత్యేక కేంద్ర బృందం బుధవారం పర్యటించింది.
మరుగుదొడ్ల యొక్క నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి సరైన వాడకం కోసం మార్గనిర్దేశం చేశారు.

ఈ పర్యటనలో సెంట్రల్ టీం సభ్యులు మరుగుదొడ్ల నిర్వహణ మరియు వాటి వాడకం పై గ్రామస్తులతో ముచ్చటించి, అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీ.ఆర్.డి.ఓ శ్రీనివాస్ రావు, మండల ఎం.పి.డీ.ఓ అనిల్, స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్,పంచాయితి కార్యదర్శి చామంతి,ఏ.పి.ఓలు, కేంద్ర బృందం పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .