నాగుల పంచమి  ప్రత్యేక పూజలు అన్నదాన వితరణ 

రావుల అంజయ్య ను పరామర్శించిన

నాగుల పంచమి  ప్రత్యేక పూజలు అన్నదాన వితరణ 

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

నేరేడ్ మెట్ , తెలంగాణ ముచ్చట్లు:

నేరేడ్ మేట్  డివిజన్ లో జె .జె.నగర్ కాలనీ లో గల నాగదేవత దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొని  అన్నదాన వితరణ  నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.


WhatsApp Image 2025-07-29 at 9.06.36 PMబిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల అంజయ్య  అనారోగ్యం ఉన్నారన్నవిషయం తెలవగానే వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి.

ఈ  కార్యక్రమంలో బిఆర్ఎస్  నాయకులు జీకే హనుమంత రావు, మధుసూదన్ రెడ్డి , చిందం శ్రీనివాస్, శివ గౌడ్, మేకల రాము యాదవ్, హేమంత్ పటేల్, సర్వే నరేష్, శంకర్ రావు , శ్రీనివాస్,రమేష్, నవీన్ రాజ్, అవినాష్,రాజు, సాయి గౌడ్, సుమన్ గౌడ్, రాజేష్, నరేష్,శోభ, మహిళలు , యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .