వినాయక నగర్ బస్తీలో ఒక బాక్సింగ్ ఆణిముత్యం రేణుశ్రీ

వినాయక నగర్ బస్తీలో ఒక బాక్సింగ్ ఆణిముత్యం రేణుశ్రీ

నేరేడ్ మెట్, తెలంగాణ ముచ్చట్లు : 

నేరెడ్ మెట్  డివిజన్ వినాయక నగర్ బస్తీలో నివసిస్తున్న చంద్రశేఖర్ కూతురు రేణుశ్రీ రాజధాని స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి,కేలో ఇండియా సిటీ ఉష ఉమెన్స్ అండర్ జూనియర్ బాక్సింగ్ కాంపిటీషన్ సోమవారం రోజున సంగారెడ్డి లో నిర్వహించారు

 అందులో 48 కేజీల కేటగిరికి సెలెక్ట్ అయిన రేణుశ్రీ తన గురువు నేర్పించిన ఆటని చాకచక్యంగా ఆడి గోల్డ్ మెడల్ సాధించింది,అనంతరం తండ్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ మేము వినాయక నగర్ బస్తీలో ఒక సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని

 అలాగే నాకూతురుకు చిన్ననాటి నుండి క్రీడా పట్ల ఆసక్తి ఉందని గమనించి తల్లిదండ్రులు బాక్సింగ్ లో చేర్పించాము,శ్రద్ధతో బాక్సింగ్ నేర్చుకుని ముందు ముందు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని  అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!