నాగరాజు ను పరామర్శించిన ఆర్జేసి కృష్ణ

నాగరాజు ను పరామర్శించిన ఆర్జేసి కృష్ణ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఇటీవల కాలుకి గాయమై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన నాగరాజును ఎస్.బి. ఐ .టి., ఆర్జే సి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయం జరిగిన తీరు ను అడిగి తెలుసు కున్నారు.గాయం నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ఎస్బి.ఎస్. ఐ.వాక చంద్ర శేఖర్ రావు,రంగా నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .