50 మందికి పైగా ఏఈవోలపై సస్పెన్షన్ వేటు వేసిన తెలంగాణ ప్రభుత్వం
Views: 32
On
డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:
డిజిటల్ సర్వే పేరుతో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను వేధిస్తున్న ప్రభుత్వం.
క్రాప్ సర్వే చేయకపోతే ఉద్యోగాలు ఉండవని హెచ్చరిస్తున్న వ్యవసాయ శాఖ.
యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని కాదన్నా వేటు తప్పదంటున్న ప్రభుత్వం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments