సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమాచార కమిషన్ బృందం

ఆర్టీఐ నూతన లోగో ఆవిష్కరణ

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమాచార కమిషన్ బృందం

హైదరాబాద్,అక్టోబర్6(తెలంగాణ ముచ్చట్లు):

జూబ్లీహిల్స్‌లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్టీఐ నూతన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .