విలేకరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వేం నరేందర్ రెడ్డి 

విలేకరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వేం నరేందర్ రెడ్డి 

కేసముద్రం,తెలంగాణ ముచ్చట్లు:

ఇటీవల అకాల మరణం చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి నాయకపు సుభాష్ కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి  రూ. 50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సహాయాన్ని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వారి తరఫున గంట సంజీవరెడ్డి అందజేశారు.

నాయకపు సుభాష్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి సహాయంగా నిలిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నేతలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేశముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి రాజు, నాతి రవీందర్ గౌడ్, మార్క విజయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత శ్రీనివాస్, కుమార్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .