బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ..
కోట్లు కొల్లగొట్టి పరార్!
Views: 6
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది.
* మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో ‘ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ’ కంపెనీ ఏర్పాటు చేసింది.
* దాదాపు 200 నిరుద్యోగుల నుంచి రూ.1,50,000 వసూలు చేసింది.
* ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని కంపెనీ ప్రతినిధులు నమ్మించారు.
* కార్యాలయానికి తాళం వేయడంతో గ్రహించిన బాధితులు మోసపోయామని లబోదిబో మంటున్నారు.
* ఈ ఘటనపై మాదాపూర్ పీస్ లో ఫిర్యాదు చేశారు.
* అలాగే ఈ సంస్థకు విజయవాడ, బెంగుళూరులో బ్రాంచ్లు ఉన్నట్లు సమాచారం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments