అక్టోబర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ!

అక్టోబర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీని అక్టోబర్‌లో చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

* టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా వచ్చే నెలలో గుత్తేదారులను ఎంపిక చేయనుంది. 

* రూ.100 కోట్లతో 85.35 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 

* జులైలోనే ఈ సరఫరా జరగాల్సి ఉండగా ఈ సారి ఆలస్యమైంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .