హుస్సేన్సాగర్లో నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
Views: 1
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* హైదరాబాద్ హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.
* హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్..
* హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు.
* జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments