నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

పెద్దమందడి,నవంబర్08(తెలంగాణ ముచ్చట్లు)పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డి – రమ్య ల వివాహం హైదరాబాద్‌లోని నారాపల్లి రుద్ర కన్వెన్షన్  హాల్‌లో శనివారం ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులు సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.

 అలాగే వెల్టూర్ గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .