నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

పెద్దమందడి,నవంబర్08(తెలంగాణ ముచ్చట్లు)పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన పెద్ద శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డి – రమ్య ల వివాహం హైదరాబాద్‌లోని నారాపల్లి రుద్ర కన్వెన్షన్  హాల్‌లో శనివారం ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులు సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.

 అలాగే వెల్టూర్ గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!